రామాయణం

 రంగనాథ రామాయణం - వర్ణనలు

ప్రస్తావన:

గోనబుద్ధారెడ్డి ద్వారా "రంగనాథ రామాయణం" పేరిట రామాయణం, 1300-1310 మధ్య వ్రాయబడినది. ఈ కావ్యం మొత్తం ద్విపద ఛందస్సులో ఉన్నది. ఈ గుటిలో, https://archive.org/details/in.ernet.dli.2015.329074/ PDF రూపంలో పుస్తకం దొరుకుతుంది.

ఒకప్పుడు కవిత్రయం వ్రాసిన మహాభారతం, పోతన భాగవతం, రంగనాథ రామాయణం బట్టీయం వేయించేవారట. రంగనాథ రామాయణం మొత్తం ద్విపద ఛందస్సులోనే ఉన్నా కూడా, కవి ఏదైనా విషయం వర్ణన చేసే సమయంలో అంత్య ప్రాసతో, ఒక తూగుతో 4-10 పాదాలు ఉండటం తెలుసుకున్నాను. ఇవి, రకరకాల ఛందస్సులు వాడి, ఏదైనా కావ్యం నడిపించే క్రమంలో వచ్చే సీసపద్యాలుగా అనిపించాయి. వాటిని ఒకచోట కూర్చితే వీలున్నప్పుడు ఆ వర్ణనలను మరలమరలా చదువుకోవచ్చుననే ఆలోచన వచ్చింది. 

ముందుగా సుందరాకాండతో మొదలు పెడుతున్నాను. వరుసగా బాలకాండ నుంచి చదవటం మొదలు పెట్టక పోయినా, ఎప్పటికయినా పూర్తిగా చదవాలనే కోరిక ఉన్నది. ఎవరైనా తప్పులుంటే సరిచేస్తారనే ఆశతో, నాకు అర్ధమైన రీతిలో, నిఘంటువు సహాయంతో, భావం కూడా వ్రాస్తున్నాను.

రంగనాథ రామాయణం:

Comments